News

బంగారం సగం ధరకే.. ఆహా వినడానికి ఎంత బాగుందో అని అనుకుంటున్నారా.. అయితే హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
Rare Indian Currency: మీరట్‌లో నిర్వహించిన 'ముద్ర మహోత్సవం'లో 50 నగరాల నుండి 10 రాష్ట్రాల నిపుణులు, సేకరణదారులు పాల్గొన్నారు. 25 పైసల నాణెం రూ.8,000, 50 ఏళ్ల నాటి రూ.1,000 నోట్ రూ.40,000 ధర పలికాయి.
తెజేశ్వర్ హత్యాకేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఐశ్వర్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. పెళ్ళైన నెల రోజులలోనే ఐదుసార్లు హత్యకు ప్రయత్నించి, ఆ ...
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం 8 నెలలపాటు నీటిలో మునిగి, 3-4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం సప్తనదుల ...
వానాకాలం వచ్చినా వానలు లేక ఆకాశాన్ని చూస్తూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల జాడ లేక ఆశతో పండుగలతో కూడిన సంప్రదాయాలను ...
Retirement Plan: 33 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 40 ఏళ్లకే పదవీ విరమణ లక్ష్యంగా పెట్టుకుని, 1.5 ఏళ్లలో రూ.1 కోటి నికర ఆస్తిని రూ.2 కోట్లకు పెంచుకున్నాడు. వ్యూహాత్మక పెట్టుబడులు, ఆదాయ వృద్ధితో దూసుకెళ్తున్ ...
మూడు వారాల పాటు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు తిరిగి వేగం పుంజుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ సహా పశ్చిమ తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్ ...
తొలి భారతీయుడు, ప్రపంచంలో రెండవ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన రిషబ్ పంత్ రెండవ ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.
తిరుపతిలో సింగయ్య మరణంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగయ్య ...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి "సుపరిపాలన" ఒక సంవత్సరం విజయోత్సవ సభను ప్రత్యక్ష ప్రసారం చూడండి. ఇది ఆయన ప్రభుత్వ మొదటి ...
శ్రీశైలం వాసవి సత్రం సమీపంలోని చెట్లల్లో ఓ కవర్‌లో బుల్లెట్లు, నాలుగు బాంబులు, ఎర్ర జెండా, SLR తుపాకీ పౌచ్ లభ్యమవడం కలకలం ...
ఇరాన్ రక్షణ మంత్రి "ఇది కొత్తేం కాదు" అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై సైనికాధికారులతో జరిగిన సమావేశంలో ఈ ...